Thursday, September 4, 2025

ప్రెస్ నోట్ ది. 05-09-2025, రాజమహేంద్రవరం ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల అవర్ణం లో గల భారత దేశపు మాజీ రాష్ట్రపతి, మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ బి. అప్పారావు గారు, వి. సర్వేశ్వరరావు గారు, పి. రాంబాబు గారు తదితరులు పాల్గొని టీచర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. గురువుల సేవలు సమాజ అభ్యున్నతికి మార్గదర్శకమని వారు పేర్కొన్నారు.


 

No comments:

Post a Comment