Wednesday, April 22, 2026

ది. 22.04.2026 వ తేదీన స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో Farewell day నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ కార్యదర్శి శ్రీ జమ్మి రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి తృతీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కళాశాలలో పూర్వ విద్యార్థులకు అలుమ్ని గ్రూప్ ఏర్పాటు చేసి కళాశాల విద్యార్థి జి. ఆదిత్య ప్రెసిడెంట్ గా విద్యార్ధిని వై. ఇందు ను సెక్రటరీ గా నియమించడం జరిగింది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరెస్పాండెంట్ శ్రీ గొర్ల రమణయ్య గారు, ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి. వి. అప్పారావు గారు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.రాజమహేంద్రి

No comments:

Post a Comment