Monday, December 20, 2021

ది.21.12.2021 న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాల లో NSS యూనిట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది NSS వాలంటరీలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చింతా జోగినాయుడు గారు, NSS యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి వి అప్పారావు ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

No comments:

Post a Comment